జిల్లా-వార్తలు

  • Home
  • డిపీఎమ్ఓ గా డాక్టర్ రవిశంకర్ కు పదోన్నతి

జిల్లా-వార్తలు

డిపీఎమ్ఓ గా డాక్టర్ రవిశంకర్ కు పదోన్నతి

Nov 24,2023 | 12:41

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని బీ.పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రవిశంకర్ కు జిల్లా ప్రోగ్రాం మానిటర్ ఆఫీసర్ గా పదోన్నతి వచ్చింది.…

ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్

Nov 24,2023 | 12:34

ప్రజాశక్తి-తెనాలి : ఒకేరోజు మూడు ఆలయాలలో చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టణ టు టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల…

కపిలేశ్వరపురంలో ఇసుక దోపిడీ

Nov 24,2023 | 12:27

ప్రజాశక్తి-మండపేట : కపిలేశ్వరపురం మండలంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన…

హార్సీలీహిల్స్ కు విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

Nov 24,2023 | 12:19

ప్రజాశక్తి – బి.కొత్తకోట : మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం రాత్రి బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్ కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై…

విద్యార్థికి ఆర్థిక సాయం

Nov 24,2023 | 12:08

ప్రజాశక్తి-అద్దంకి : సమాజంలో ఎందరో ఉన్నత విద్యనభ్యసించడానికి తెలివితేటలు జ్ఞానం ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సమస్యలు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థి దశ నుండి ఎంతో కృషి…

మహాధర్నాకి కార్మికులంతా కదలిరావాలి

Nov 24,2023 | 11:19

సీఐటీయూ నగర కమిటీ పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు త్రిప్పికొట్టాలనే లక్ష్యంతో సీఐటీయూ దేశ వ్యాప్తంగా మహ పడావో…

అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ సహకారం

Nov 24,2023 | 11:15

రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని,తెలంగాణ కన్నా అదనంగా…

గెలుపు కోసం శ్రమించాలి

Nov 24,2023 | 01:47

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌ -రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా శ్రమించాలని టీడీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. నా బూత్‌-నా బాధ్యత కార్యక్రమంలో…

యుటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎంపిక

Nov 24,2023 | 01:41

ప్రజాశక్తి-దొనకొండ -యూటిఎఫ్‌ దొనకొండ మండల కమిటీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక యుటీఎఫ్‌ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్‌, ఎన్నికల పరిశీలకుడు డి వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో…