జిల్లా-వార్తలు

  • Home
  • ఎఎంసి మాజీ ఛైర్మన్‌ బాబులు ప్రథమ వర్ధంతి

జిల్లా-వార్తలు

రైల్వే ప్రైవేటీకరణ దేశద్రోహమే

Nov 23,2023 | 21:54

రైల్వే ప్రైవేటీకరణ దేశద్రోహమేసిఆర్‌ఎస్‌ ‘గేట్‌ మీటింగ్‌’లో సిహెచ్‌ నర్శింగరావు ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం కాకుండా అక్కడ కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొడుతున్నారని, అదే…

అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ పరామర్శ

Nov 23,2023 | 21:54

ప్రజాశక్తి – ముసునూరు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన నక్కా చెన్న కేశవులుకు…

ప్రజలకు అందుబాటులో ఉండాలి

Nov 23,2023 | 21:53

మొక్కను నాటుతున్న రమణ పలాస: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని టెక్కలి డివిజన్‌ పంచాయతీ విస్తరణ అధికారి ఐ.వి.రమణ ఆదేశించారు. మండలంలోని రెంటికోట సచివాలయాన్ని…

అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి పోరాటం

Nov 23,2023 | 22:04

రౌండ్‌టేబుల్‌ సమవేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు        అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి నిరవధిక పోరాటం కొనసాగించాలని కార్మిక…

రూ.20 కోట్లతో అంగన్వాడీ భవనాల ఆధునికీకరణ

Nov 23,2023 | 21:52

సమావేశంలో మాట్లాడుతున్న శాంతిశ్రీ ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ ప్రజాశక్తి – పలాస జిల్లాలో 1065 అంగన్వాడీ భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని ఐసిడిఎస్‌…

కార్పొరేట్ల కోసమే రైల్వేల ప్రయివేటీకరణ : సిఐటియు

Nov 23,2023 | 21:51

అనంతపురం రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు       అనంతపురం కలెక్టరేట్‌ : అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ల కోసం కేంద్రంలోని బిజెపి…

ధన్యజీవి తిప్పాని లక్ష్మీకాంతం

Nov 23,2023 | 21:51

వర్థంతి సభలో ఐద్వా జిల్లా కన్వీనర్‌ హైమావతి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ అమరజీవి తిప్పాని లక్ష్మీకాంతం ధన్యజీవి అని ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమవతి అన్నారు.…

ఇష్టపడి చదివితే లక్ష్యం సాధ్యం

Nov 23,2023 | 21:51

డిప్యూటీ కలెక్టర్‌ స్వాతిని సన్మానిస్తున్న అధ్యాపకులు      హిందూపురం : విద్యార్థులు ఇష్టంతో చదివితే లక్ష్యం సాధించడం తథ్యం అని గుంటూరు జిల్లా డిప్యూటి కలెక్టర్‌ స్వాతి…