జిల్లా-వార్తలు

  • Home
  • లారీ ఢీకొని యువకుడు మృతి

జిల్లా-వార్తలు

లారీ ఢీకొని యువకుడు మృతి

Nov 23,2023 | 11:55

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం గార్గేయపురం పరిధిలోని నగరవనం సమీపంలో బైకును లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.…

అనారోగ్యంతో అటెండర్ మృతి

Nov 23,2023 | 11:52

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బండారు రామాంజనేయులు (58) అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న జెడ్పిటిసి…

పొదుపు సంఘాలలో మొండి బకాయిలు చెల్లించాలి : ఏపిఎం మధుబాబు

Nov 23,2023 | 09:13

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రం ఎడవలి గ్రామపంచాయతీలో ఉన్న పొదుపు సంఘాల్లో అవినీతి జరిగినట్లు ఏపీఎం మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు…

సమన్వయంతో అభివద్ధికి కృషి

Nov 23,2023 | 01:21

    ప్రజాశక్తి-కొయ్యూరు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ…

యువత దేశ ఆర్థిక ప్రగతికి చోదకంగా నిలవాలి

Nov 23,2023 | 01:16

ప్రజాశక్తి-విశాఖపట్నం : యువత ఆలోచనలు దేశ ఆర్థిక ప్రగతికి, పురోభివృద్ధికి చోదకశక్తిగా నిలవాలని మిజోరాం రాష్ట్ర గవర్నర్‌ కె.హరిబాబు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన…

35 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం

Nov 23,2023 | 01:14

ప్రజాశక్తి- ముంచింగిపుట్టు: ఆంధ్రాఒడిశా సరిహద్దు ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసుల సహకారంతో బుధవారం భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. విలేకరులకు తెలిపిన వివరాలివి.…

సచివాలయ భవనం ప్రారంభం

Nov 23,2023 | 01:13

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 14వ వార్డు పరిధి నరసింహనగర్‌-1లో రూ.35.32 లక్షలతో నిర్మించిన సచివాలయ నూతనభవనాన్ని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ప్రారంభించారు. సచివాలయం పైన రూ.20 లక్షలతో…

30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

Nov 23,2023 | 01:12

జిల్లాలో 46 ధాన్యం, 25రాగుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ధాన్యం క్వింటా రూ.2183, రాగులుకు రూ.3846 మద్దతు ధర జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడి ప్రజాశక్తి…

పద్మనాభంలో జగనన్నకు చెబుదాం

Nov 23,2023 | 01:08

ప్రజాశక్తి- పద్మనాభం : పద్మనాభం మండల కాంప్లెక్స్‌లోని వెలుగు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు.…