21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు
ప్రజాశక్తి-మెరకముడిదాం : ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…
ప్రజాశక్తి-మెరకముడిదాం : ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…
ఎంఎల్ఎ మంతెన రామరాజు ప్రజాశక్తి – పాలకోడేరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఎంఎల్ఎ మంతెన రామరాజు అన్నారు. శృంగవృక్షం గ్రామంలోని బంటుమిల్లిలో ఇంటింటికీ…
ప్రజాశక్తి-విజయనగరం : వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద జిల్లాలోని 478 మంది నవ వధువులకు రూ.2కోట్ల, 79 లక్షల 90వేలు విడుదల అయ్యింది.…
ప్రజాశక్తి – వీరఘట్టం : మండల కేంద్రమైన వీరఘట్టం ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు నాణ్యత లోపంతో జరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులను…
ప్రజాశక్తి – కురుపాం : భూమిలేని పేద రైతులకు సాగు భూమిని కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చినమేరంగి తన…
ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పనుకువలస పరిధిలో గల భూములను తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూములకు సాగు…
ప్రజాశక్తి – సాలూరు : ఈనెలాఖరులోగా సాలూరుకు రైలు బండి రానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు బుధవారం రాత్రి బొబ్బిలి నుంచి రైలు బండిని ట్రయిల్…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొని…
ప్రజాశక్తి-బొబ్బిలి : బిసిలు, ఎస్, ఎస్టిల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన సామాజిక సాధికారత సాధిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖా మంత్రి బూడి…