జిల్లా-వార్తలు

  • Home
  • 21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

జిల్లా-వార్తలు

21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

Nov 23,2023 | 21:14

 ప్రజాశక్తి-మెరకముడిదాం  :  ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…

అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Nov 23,2023 | 21:13

ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ప్రజాశక్తి – పాలకోడేరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. శృంగవృక్షం గ్రామంలోని బంటుమిల్లిలో ఇంటింటికీ…

478 మందికి కల్యాణమస్తు

Nov 23,2023 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం  :  వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం కింద జిల్లాలోని 478 మంది నవ వధువులకు రూ.2కోట్ల, 79 లక్షల 90వేలు విడుదల అయ్యింది.…

నాణ్యతకు తిలోదకాలు డివైడర్లు

Nov 23,2023 | 21:12

ప్రజాశక్తి – వీరఘట్టం : మండల కేంద్రమైన వీరఘట్టం ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు నాణ్యత లోపంతో జరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులను…

పేదలకు సాగుభూమి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

Nov 23,2023 | 21:10

ప్రజాశక్తి – కురుపాం : భూమిలేని పేద రైతులకు సాగు భూమిని కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చినమేరంగి తన…

సాగుభూములకు పట్టాలివ్వాలి

Nov 23,2023 | 21:09

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పనుకువలస పరిధిలో గల భూములను తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూములకు సాగు…

నెలాఖరులోగా సాలూరుకు రైలు బండి

Nov 23,2023 | 21:07

ప్రజాశక్తి – సాలూరు : ఈనెలాఖరులోగా సాలూరుకు రైలు బండి రానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు బుధవారం రాత్రి బొబ్బిలి నుంచి రైలు బండిని ట్రయిల్‌…

27, 28 న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి

Nov 23,2023 | 21:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొని…

వైసిపితోనే సామాజిక సాధికారత

Nov 23,2023 | 21:10

ప్రజాశక్తి-బొబ్బిలి :  బిసిలు, ఎస్‌, ఎస్‌టిల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన సామాజిక సాధికారత సాధిస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి…