జిల్లా-వార్తలు

  • Home
  • అంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేత

జిల్లా-వార్తలు

అంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేత

Nov 24,2023 | 01:33

ప్రజాశక్తి-యర్రగొండపాలెం- అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8వ తేదీ నుంచి నిరవధికంగా జరిగే సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యర్రగొండపాలెంలోని సీడీపీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్యామ్‌కు…

అచ్చొచ్చిన మైదానంలో అదరహో..

Nov 24,2023 | 01:32

ప్రజాశక్తి – పిఎం.పాలెం : అచ్చొచ్చిన మైదానంలో భారత్‌ అదరగొట్టింది. బ్యాట్స్‌మెన్లు సత్తా చాటడంతో 209 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల ఆధిక్యంతో భారత్‌ విజయం సాధించింది.…

రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి

Nov 24,2023 | 01:28

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, అనకాపల్లి : భారతీయ రైల్వేల ప్రయివేటీకరణ తక్షణమే ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన విశాఖ, అనకాపల్లి రైల్వే స్టేషన్ల వద్ద గురువారం నిర్వహించారు. విశాఖ…

మత్స్యకారులకు సంపూర్ణ సహకారం

Nov 24,2023 | 01:24

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ)  ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమై నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.…

భవనాల నిర్మాణం పూర్తి చేయాలి : కలెక్టర్‌

Nov 24,2023 | 01:22

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం…

పేదలకు అండగా ప్రభుత్వం : కలెక్టర్‌

Nov 24,2023 | 01:20

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : పేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్లి ఖర్చు తల్లిదండ్రులకు భారం కాకుండా గౌరవంగా వివాహం జరిపించేలా ఆర్థిక సహాయం చేస్తూ రాష్ట్ర…

రైల్వే ప్రైవేటీకరణ ఆపండి

Nov 24,2023 | 01:18

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ఆ శాఖలోని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం.అయ్యప్ప రెడ్డి…

గిరిజనులకు తప్పని డోలి మోతలు

Nov 24,2023 | 01:15

ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని ఆర్ల పంచాయతీకి చెందిన ఆదివాసీ గిరిజన గర్బిణీని డోలిపై ఆసుపత్రికి తరలించారు. కొండ శిఖర లోసింగి గ్రామానికి చెందిన మర్రి శాంతి(22) రెండో కాన్పు కావడంతో…

ప్రజల ముంగిటకే పాలన

Nov 24,2023 | 01:10

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. గురువారం మండలంలోని వేములపూడి పంచాయతీలో సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రం భవనాలను…