జిల్లా-వార్తలు

  • Home
  • పట్టా భూములు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా-వార్తలు

న్యుమోనియా పట్ల అప్రమత్తం

Nov 23,2023 | 21:50

 ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :   పిల్లల్లో న్యుమోనియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన అడ్డాపుశీలలో…

జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలి

Nov 23,2023 | 21:50

సమావేశంలో మాట్లాడుతున్న అమ్మన్నాయుడు ప్రజాశక్తి – సోంపేట డి సెంబరు 3, 4 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు…

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

Nov 23,2023 | 21:50

టెక్కలి రూరల్‌ : జెండాను ఆవిష్కరిస్తున్న కృపారాణి ప్రజాశక్తి- మెళియాపుట్టి సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని జాడుపల్లిలో జగనే…

జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి : పద్మశ్రీ

Nov 23,2023 | 21:49

ప్రజాశక్తి – జంగారడ్డిగూడెం జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తామని ఎంఎల్‌ఎ ఎలిజా, ఉమ్మడి జిల్లా జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా…

ఈఎస్‌ఐ ఆసుపత్రికి జాగా దొరకలేదు..!

Nov 23,2023 | 21:49

ఈఎస్‌ఐ వైద్యం       అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిన్నరగా ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి జాగా దొరకలేదు. ఆసుపత్రి మంజూరై 18…

565 మందికి కళ్యాణమస్తు, షాదీతోఫా

Nov 23,2023 | 21:48

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో కళ్యాణమస్తు, షాదీతోఫా కింద 565 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.3.32 కోట్లు…

ఎమ్మెల్సీ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

Nov 23,2023 | 21:48

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు బాబురెడ్డి హిందూపురం : ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసిపి నాయకులు చల్లాపల్లి బాబురెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ షేక్‌…

ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టండి

Nov 23,2023 | 21:48

 ప్రజాశక్తి – పాలకొండ  :  పాలకొండ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక బ్రిడ్జి సంకిలి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం…