సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కొత్తకోట:ఆదివాసీ గిరిజనులు జగనన్నకు చెబుదాం ఫిర్యాదులపై తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్తో సమగ్రంగా విచారణ చేపట్టి, జగనన్న రీ సర్వేలో అక్రమాలకు పాల్పడిన…
సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కొత్తకోట:ఆదివాసీ గిరిజనులు జగనన్నకు చెబుదాం ఫిర్యాదులపై తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్తో సమగ్రంగా విచారణ చేపట్టి, జగనన్న రీ సర్వేలో అక్రమాలకు పాల్పడిన…
ప్రజాశక్తి -గోపాలపట్నం : దళిత ఆర్టిసి డైవర్, చింతా నాగేశ్వరరావు మృతి కేసులో న్యాయం కావాలని పలు దళిత, ప్రజా, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇంజనీరింగ్ విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను ‘మేకర్స్ స్పేస్’ పేరిట గురువారం ప్రదర్శనగా ఏర్పాటు…
ప్రజాశక్తి – బాపట్ల జిబిసి రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్పై ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు స్థానచలనం కలుగుతోంది. పట్టణంలోని అంబేద్కర్ బొమ్మకు దగ్గర్లో డివైడర్పై ఉన్న…
ప్రజశక్తి – చీరాల రైల్వే రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ పట్టణ…
ప్రజాశక్తి – చెరుకుపల్లి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతమైందని మాజీ ఎంపీపీ చేన్ను కోటేశ్వరరావు అన్నారు.…
ప్రజాశక్తి – నగరం స్థానిక మండల పరిషత్ కార్యలయంలో ఆడుదాం ఆంద్ర కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. డిసెంబర్ 15నుండి జనవరి 26వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు.…
ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని పెద్దపులివరు గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం గురువారం నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో…
ప్రజాశక్తి – కర్లపాలెం మానవసేవయే మాధవ సేవగా భావించి అభాగ్యులైన నిరుపేదలకు సేవ చేయటం సంతృప్తినిస్తుందని యునోయా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి దొంతిరెడ్డి చంద్రకిరణ్ రెడ్డి అన్నారు.…