జిల్లా-వార్తలు

  • Home
  • ఎఎన్‌యు కమ్యూనిటీ రేడియోకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు

జిల్లా-వార్తలు

ఎఎన్‌యు కమ్యూనిటీ రేడియోకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు

Nov 23,2023 | 00:36

ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఎఎన్‌యు కమ్యూనిటీ రేడియోకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టు నిర్వహణకు అనుమతి లభించింది. ఈ మేరకు…

ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు : చైర్మన్ జంజనం

Nov 23,2023 | 00:36

ప్రజాశక్తి – చీరాల వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే కరణం…

ప్రజాసమస్యలు సత్వరం పరిష్కరించాలి : జగనన్నకు చెబుదాం స్పందనలో కలెక్టర్‌ రంజిత్‌బాష

Nov 23,2023 | 00:35

ప్రజాశక్తి – నగరం జెకెసిలో వచ్చిన అర్జీలకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. మండలంలోని ఎస్‌విఆర్‌ఎం కళాశాల ఆడిటోరియంలో…

అధిక ఫారం-7లపై త్రిసభ్య కమిటీతో పరిశీలన

Nov 23,2023 | 00:33

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఓటర్ల జాబితాలో ఉన్న ఫొటో సిమిలర్‌ ఎంట్రీలు (పీఎస్‌ఇ), డెమాగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీలను (డీఎస్‌ఈ)లు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పరిశీలించి,…

పశుఆరోగ్య సంరక్షణపై అవగాహన

Nov 23,2023 | 00:33

ప్రజాశక్తి – నగరం పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను ప్రతి రైతుకు చేరే విధంగా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం…

సస్యరక్షణపై రైతులకు శిక్షణ

Nov 23,2023 | 00:31

ప్రజాశక్తి – పర్చూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో ఏడిఏ మోహనరావు అధ్యక్షతన జిల్లా వనరుల కేంద్రం, ఏరువాక కేంద్రం నుండి వచ్చిన శాస్త్రవేత్తలు సమగ్ర…

స్పిన్నింగ్‌ మిల్లులో బాలకార్మికులు

Nov 23,2023 | 00:30

ప్రజాశక్తి – మేడికొండూరు : మండలంలోని సిరిపురం రోడ్డులోని భవనం స్పిన్నింగ్‌ మిల్లులో బాల కార్మికుల నియంత్రణ శాఖాధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మిల్లులో 16…

ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన పెంచాలి

Nov 23,2023 | 00:30

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ సైన్సు, సామాజిక శాస్త్రాలు మేళవింపు అవసరమని జెవివి రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల్లో ఊరూరా శాస్త్రీయ ఆలోచన పెంచాలని…

కొప్పరంలో వై ఎ పి నీడ్ జగన్

Nov 23,2023 | 00:29

ప్రజాశక్తి- సంతమాగులూరు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పేదల జీవితాలలో వెలుగులు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ రావాలని వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు అన్నారు.…