జిల్లా-వార్తలు

  • Home
  • నేడు అరసవల్లి తెప్పోత్సవం

జిల్లా-వార్తలు

నేడు అరసవల్లి తెప్పోత్సవం

Nov 23,2023 | 21:27

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 24న హంస నావికోత్సవం (తెప్పోత్సవం) నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణి…

పాయిజన్‌ కేసంటే రిఫరే..!

Nov 23,2023 | 21:33

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందని వైద్య సేవలు పురుగుల మందు తాగిన రోగుల పరిస్థితి దారుణం విజయవాడకు రిఫర్‌, లేదంటే జనరల్‌ వార్డుకు తరలింపు అత్యవసర…

ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి

Nov 23,2023 | 21:17

ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం విద్యార్థులు విద్యతోపాటు, నైతిక విలువలను అలవర్చుకోవాలని నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ…

రామన్నపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

Nov 23,2023 | 21:15

ప్రజాశక్తి – మొగల్తూరు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అధికారులకు సూచించారు. రామన్నపాలెం సచివాలయం-2లో ఆర్‌బికె వద్ద…

21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

Nov 23,2023 | 21:14

 ప్రజాశక్తి-మెరకముడిదాం  :  ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…

అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Nov 23,2023 | 21:13

ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ప్రజాశక్తి – పాలకోడేరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. శృంగవృక్షం గ్రామంలోని బంటుమిల్లిలో ఇంటింటికీ…

478 మందికి కల్యాణమస్తు

Nov 23,2023 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం  :  వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం కింద జిల్లాలోని 478 మంది నవ వధువులకు రూ.2కోట్ల, 79 లక్షల 90వేలు విడుదల అయ్యింది.…

నాణ్యతకు తిలోదకాలు డివైడర్లు

Nov 23,2023 | 21:12

ప్రజాశక్తి – వీరఘట్టం : మండల కేంద్రమైన వీరఘట్టం ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు నాణ్యత లోపంతో జరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులను…

పేదలకు సాగుభూమి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

Nov 23,2023 | 21:10

ప్రజాశక్తి – కురుపాం : భూమిలేని పేద రైతులకు సాగు భూమిని కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చినమేరంగి తన…