జిల్లా-వార్తలు

  • Home
  • రైల్వే ప్రయివేటీకరణ ఆపాలి : సిఐటియు

జిల్లా-వార్తలు

రైల్వే ప్రయివేటీకరణ ఆపాలి : సిఐటియు

Nov 23,2023 | 21:00

ప్రజాశక్తి-రైల్వేకోడూరు రైల్వే ప్రయివేటీకరణ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.చంద్రశేఖర్‌ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు.…

Hî\eTÖsÁTýË ýñ>·<ŠÖ&ƒ\ ç|Ÿ<ŠsÁôq

Nov 23,2023 | 20:58

ç|ŸC²Xø¿ìï – ™|qTeT+ç³ Hû{ì ýñ>·<ŠÖ&ƒýñ ¹s|Ÿ{ì bÍ& |ŸXø—eÚ\q• dŸ+>·Ü bÍ& ÂsÕÔáT\T >·T]ï+#áT¿Ãy\“ ;óeTesÁ+ yî³sÁ•¯ yîÕ<‘«~ó¿±] &†¿£¼sY CñdŸTsÁÔá•+ dŸÖº+#sÁT. Hî\eTÖsÁTýË >·TsÁTysÁ+…

రెండు పోలీసు స్టేషన్లు అప్‌గ్రేడ్‌

Nov 23,2023 | 20:58

 ప్రజాశక్తి- భోగాపురం :  రాష్ట్ర వ్యాప్తంగా 45 పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జిఒ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మన జిల్లాకు చెందిన…

నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలి

Nov 23,2023 | 20:55

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిసెంబర్‌ 8న నిర్వహించే నిరవధిక సమ్మె జయప్రదం చేయాలని సిఐ టియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడీ…

రైల్వేను ప్రయివేటీకరణ చేయొద్దు

Nov 23,2023 | 20:55

 ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌, బొబ్బిలి :  రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయొద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పాసింజర్‌ రైళ్లు, జనరల్‌ బోగీలు పెంచాలని, రాయితీలను పునరుద్దరించాలని డిమాండ్‌…

వ్యాపారులదే రాజ్యం

Nov 23,2023 | 20:53

ప్రజాశక్తి- సింహాద్రిపురం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మంచి ధరలు వస్తాయని ఆశించిన నేపథ్యంలో మార్కెట్‌లో మాయాజాలం కారణంగా చీని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా…

వైసిపికి మరోసారి అవకాశమివ్వండి

Nov 23,2023 | 20:52

ప్రజాశక్తి- డెంకాడముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి, వైసిపి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు కోరారు. జగనే రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమం…

పేదింటి ఆడపిల్లలకు పెళ్లికానుక : కలెక్టర్‌

Nov 23,2023 | 20:50

ప్రజాశక్తి – కడప పేదింటి ఆడ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అపురూపమైన గొప్ప కానుకలు వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అని జిల్లా కలెక్టర్‌…

పంట పొలాల పరిశీలన

Nov 23,2023 | 20:50

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ   ప్రజాశక్తి-ఉరవకొండ విడపనకల్లు మండల పరిధిలోని కొట్టాలపల్లిలో రైతులు సాగు చేసిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి…