జిల్లా-వార్తలు

  • Home
  • రూ.20 కోట్లతో అంగన్వాడీ భవనాల ఆధునికీకరణ

జిల్లా-వార్తలు

రూ.20 కోట్లతో అంగన్వాడీ భవనాల ఆధునికీకరణ

Nov 23,2023 | 21:52

సమావేశంలో మాట్లాడుతున్న శాంతిశ్రీ ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ ప్రజాశక్తి – పలాస జిల్లాలో 1065 అంగన్వాడీ భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని ఐసిడిఎస్‌…

కార్పొరేట్ల కోసమే రైల్వేల ప్రయివేటీకరణ : సిఐటియు

Nov 23,2023 | 21:51

అనంతపురం రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు       అనంతపురం కలెక్టరేట్‌ : అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ల కోసం కేంద్రంలోని బిజెపి…

ధన్యజీవి తిప్పాని లక్ష్మీకాంతం

Nov 23,2023 | 21:51

వర్థంతి సభలో ఐద్వా జిల్లా కన్వీనర్‌ హైమావతి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ అమరజీవి తిప్పాని లక్ష్మీకాంతం ధన్యజీవి అని ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమవతి అన్నారు.…

ఇష్టపడి చదివితే లక్ష్యం సాధ్యం

Nov 23,2023 | 21:51

డిప్యూటీ కలెక్టర్‌ స్వాతిని సన్మానిస్తున్న అధ్యాపకులు      హిందూపురం : విద్యార్థులు ఇష్టంతో చదివితే లక్ష్యం సాధించడం తథ్యం అని గుంటూరు జిల్లా డిప్యూటి కలెక్టర్‌ స్వాతి…

జిఎస్‌ఎల్‌తో నన్నయ ఎంఒయు

Nov 23,2023 | 21:51

ప్రజాశక్తి-రాజానగరం జిఎస్‌ఎల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గురువారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో విసి ఆచార్య కె.పద్మరాజు సమక్షంలో జిఎస్‌ఎల్‌…

న్యుమోనియా పట్ల అప్రమత్తం

Nov 23,2023 | 21:50

 ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :   పిల్లల్లో న్యుమోనియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన అడ్డాపుశీలలో…

జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలి

Nov 23,2023 | 21:50

సమావేశంలో మాట్లాడుతున్న అమ్మన్నాయుడు ప్రజాశక్తి – సోంపేట డి సెంబరు 3, 4 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు…

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

Nov 23,2023 | 21:50

టెక్కలి రూరల్‌ : జెండాను ఆవిష్కరిస్తున్న కృపారాణి ప్రజాశక్తి- మెళియాపుట్టి సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని జాడుపల్లిలో జగనే…