జిల్లా-వార్తలు

  • Home
  • జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి : పద్మశ్రీ

జిల్లా-వార్తలు

జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి : పద్మశ్రీ

Nov 23,2023 | 21:49

ప్రజాశక్తి – జంగారడ్డిగూడెం జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తామని ఎంఎల్‌ఎ ఎలిజా, ఉమ్మడి జిల్లా జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా…

ఈఎస్‌ఐ ఆసుపత్రికి జాగా దొరకలేదు..!

Nov 23,2023 | 21:49

ఈఎస్‌ఐ వైద్యం       అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిన్నరగా ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి జాగా దొరకలేదు. ఆసుపత్రి మంజూరై 18…

565 మందికి కళ్యాణమస్తు, షాదీతోఫా

Nov 23,2023 | 21:48

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో కళ్యాణమస్తు, షాదీతోఫా కింద 565 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.3.32 కోట్లు…

ఎమ్మెల్సీ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

Nov 23,2023 | 21:48

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు బాబురెడ్డి హిందూపురం : ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసిపి నాయకులు చల్లాపల్లి బాబురెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ షేక్‌…

ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టండి

Nov 23,2023 | 21:48

 ప్రజాశక్తి – పాలకొండ  :  పాలకొండ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక బ్రిడ్జి సంకిలి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం…

431 మందికి కళ్యాణమస్తు, షాదీతోఫా లబ్ధి : కలెక్టర్‌

Nov 23,2023 | 21:47

ప్రజాశక్తి – ఏలూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు / షాదీ తోఫా కింద జూలై, సెప్టెంబర్‌- 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 431 మంది లబ్ధిదారులకు…

కుల గణన సర్వేకు సిద్ధం

Nov 23,2023 | 21:47

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వచ్చే నెలాఖరుకు ప్రభుత్వ భవనాలు పూర్తి జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి –…

కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి నిర్లక్ష్యమెందుకు?

Nov 23,2023 | 21:47

మాట్లాడుతున్న ఓంకార్‌ ప్రజాశక్తి- పలాస కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్దాన ఆరోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు బి.ఓంకార్‌, ప్రజా సంఘాల నాయకులు బి.ఆనందరావు,…

రైల్వే ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా

Nov 23,2023 | 21:46

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేను ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.…