జిల్లా-వార్తలు

  • Home
  • సచివాలయ భవనం ప్రారంభం

జిల్లా-వార్తలు

సచివాలయ భవనం ప్రారంభం

Nov 23,2023 | 01:13

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 14వ వార్డు పరిధి నరసింహనగర్‌-1లో రూ.35.32 లక్షలతో నిర్మించిన సచివాలయ నూతనభవనాన్ని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ప్రారంభించారు. సచివాలయం పైన రూ.20 లక్షలతో…

30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

Nov 23,2023 | 01:12

జిల్లాలో 46 ధాన్యం, 25రాగుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ధాన్యం క్వింటా రూ.2183, రాగులుకు రూ.3846 మద్దతు ధర జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడి ప్రజాశక్తి…

పద్మనాభంలో జగనన్నకు చెబుదాం

Nov 23,2023 | 01:08

ప్రజాశక్తి- పద్మనాభం : పద్మనాభం మండల కాంప్లెక్స్‌లోని వెలుగు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు.…

ఫలించిన తరాల నాటి పోరాటం

Nov 23,2023 | 01:05

ఎట్టకేలకు పంచగ్రామాల అపరిష్కృత రెవెన్యూ సమస్య పరిష్కారం గాడ్‌గూడ, బిస్టూం గూడ, డొల్లిగూడ రైతులకు పట్టాల పంపిణీ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పిఒ అభిషేక్‌లకు సర్పంచ్‌ దాసుబాబు కృతజ్ఞతలు…

హోరాహోరీగా ఫుట్‌బాల్‌ పోటీలు

Nov 23,2023 | 01:03

ప్రజాశక్తి-భీమునిపట్నం: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన స్థానిక ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న 67వ అంతర జిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 14 ఏళ్లలోపు…

మిడ్డేమీల్స్‌, స్కూల్‌ శానిటేషన్‌ కార్మికుల సమస్యలపై ధర్నా

Nov 23,2023 | 01:01

ప్రజాశక్తి-మారేడిమిల్లిమధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, స్కూల్‌ శానిటేషన్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన బుధవారం మారేడుమిల్లి మండలం విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.…

ఓట్లు తొలగిస్తే చర్యలు తీవ్రం : ఆర్‌డిఒ భాస్కరరెడ్డి

Nov 23,2023 | 00:59

ప్రజాశక్తి-భీమునిపట్నం: ఓట్లు తొలగిస్తే చట్టప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని స్థానిక ఆర్‌డిఒ ఎస్‌.భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌డిఒ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో…

సీజ్‌ చేసిన వాహనాలతోనే చిక్కులు!

Nov 23,2023 | 00:58

రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి తిష్ట వర్షపు నీరు మళ్లే వీలులేక రహదారి ఛిద్రం పట్టించుకోని ఎస్‌ఇబి, ఎక్సైజ్‌ అధికారులు ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ : నర్సీపట్నం…

సాగు పట్టాలు మంజూరు చేసి ఆదుకోండి

Nov 23,2023 | 00:54

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు ప్రజాశక్తి -నక్కపల్లి :మండలంలోని దోసలపాడు అగ్రహారం,చీడిక రెవిన్యూలో నిరుపేద దళితులు, యాదవుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి…