జిల్లా-వార్తలు

  • Home
  • డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ పి.ఆర్.మనోహర్

జిల్లా-వార్తలు

డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ పి.ఆర్.మనోహర్

Nov 23,2023 | 14:30

ప్రజాశక్తి – బి.కొత్తకోట(అన్నమయ్య-జిల్లా) : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కమిషనర్ పి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏఈ…

సమస్యల వలయములో జూనియర్ కళాశాల

Nov 23,2023 | 13:39

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో కొట్టు పెడుతున్నట్లు గ్రామస్తులు అన్నారు. ఈ ప్రభుత్వ కళాశాల నందు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 242…

రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

Nov 23,2023 | 13:33

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున ప్రజాశక్తి-అనంతపురం(రాయదుర్గం) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగసంస్థలు ముఖ్యంగా రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు…

లారీ ఢీకొని యువకుడు మృతి

Nov 23,2023 | 11:55

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం గార్గేయపురం పరిధిలోని నగరవనం సమీపంలో బైకును లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.…

అనారోగ్యంతో అటెండర్ మృతి

Nov 23,2023 | 11:52

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బండారు రామాంజనేయులు (58) అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న జెడ్పిటిసి…

పొదుపు సంఘాలలో మొండి బకాయిలు చెల్లించాలి : ఏపిఎం మధుబాబు

Nov 23,2023 | 09:13

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రం ఎడవలి గ్రామపంచాయతీలో ఉన్న పొదుపు సంఘాల్లో అవినీతి జరిగినట్లు ఏపీఎం మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు…

సమన్వయంతో అభివద్ధికి కృషి

Nov 23,2023 | 01:21

    ప్రజాశక్తి-కొయ్యూరు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ…

యువత దేశ ఆర్థిక ప్రగతికి చోదకంగా నిలవాలి

Nov 23,2023 | 01:16

ప్రజాశక్తి-విశాఖపట్నం : యువత ఆలోచనలు దేశ ఆర్థిక ప్రగతికి, పురోభివృద్ధికి చోదకశక్తిగా నిలవాలని మిజోరాం రాష్ట్ర గవర్నర్‌ కె.హరిబాబు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన…

35 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం

Nov 23,2023 | 01:14

ప్రజాశక్తి- ముంచింగిపుట్టు: ఆంధ్రాఒడిశా సరిహద్దు ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసుల సహకారంతో బుధవారం భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. విలేకరులకు తెలిపిన వివరాలివి.…